6వ వార్డులో కాంగ్రెస్ విజయం.. బుర్ల నర్మదకు 69 ఓట్ల మెజారిటీ

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ పట్టణంలోని 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బుర్ల నర్మద శంకరయ్య విజయం సాధించారు. కౌంటింగ్ అనంతరం అధికారులు అధికారికంగా ఫలితాన్ని ప్రకటించారు.

వివరాల ప్రకారం బుర్ల నర్మదకు మొత్తం 850 ఓట్లు పోలవ్వగా, బీజేపీ అభ్యర్థి జమ్మికుంట శ్రావణికి 781 ఓట్లు లభించాయి. దీంతో 69 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచే పోటీ ఉత్కంఠభరితంగా సాగి చివరి రౌండ్ వరకు హోరాహోరీగా కొనసాగింది.

ఫలితం వెలువడగానే కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. ప్రజలు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని విజేత అభ్యర్థి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 6వ వార్డు విజయం కాంగ్రెస్‌కు ఊతమిచ్చింది. మిగిలిన వార్డుల ఫలితాలపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...