ఎన్నికల నియమాలను పాటించాలి: ఎస్సై జీవన్ రెడ్డి

Published on

పోలింగ్ కేంద్రాల్లో భద్రత – ఎస్సై జీవన్ రెడ్డి సూచనలు

మన భారత్, ఆదిలాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతలు కట్టుదిట్టం చేసినట్లు తాంసి ఎస్సై జీవన్ రెడ్డి ప్రకటించారు. మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలు తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించడం అత్యంత కీలకమని తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

* ఓటర్లు భయపడకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని,

* పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉండడంతో ఎవరూ గుంపులు గుంపులుగా చేరవద్దని సుచన

* కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం, 200 మీటర్ల పరిధిలో ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

ఎన్నికల రోజున శాంతిభద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సహకారం ఉంటే ఎన్నికలు ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తవుతాయని ఎస్ఐ అభిప్రాయపడ్డారు.

Latest articles

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

More like this

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...