అంబుగాం సర్పంచ్ కు ఘన సన్మానం..

Published on

-Advertisement-

అంబుగామ సర్పంచ్ యశ్వంత్ రావును శాలువాలతో సన్మానిస్తున్న ఆలయ కమిటీ 

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సాయి లింగి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబుగామ గ్రామ సర్పంచ్ తూర్పుబాయి యశ్వంత్ రావును ఆలయ కమిటీ ప్రత్యేకంగా సన్మానించింది. గ్రామ అభివృద్ధి, ఆలయ కార్యక్రమాలకు ఆయన అందిస్తున్న సహకారాన్ని గుర్తిస్తూ పూలదండలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భజనలు, మంత్రోచ్ఛారణలతో మారుమోగింది. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి పట్ల ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటానని సర్పంచ్ యశ్వంత్ రావు ఈ సందర్భంగా తెలిపారు. భక్తుల సేవే గొప్ప సేవ అని, సాయి ఆశీస్సులతో గ్రామం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు.

Latest articles

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

More like this

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...