యువత చూపు.. గండ్రత్ అరుణ్ వైపు

Published on

-Advertisement-

కప్పర్లలో యువత చూపు.. సర్పంచ్ అభ్యర్థి అరుణ్ వైపు

మన భారత్, తాంసి: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో రాజకీయ వేడి చురుగ్గా కొనసాగుతోంది. గ్రామ యువనేత గండ్రత్ అరుణ్ సోమవారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో గ్రామ యువత దృష్టి ఆయన వైపుకు మళ్లింది.

నామినేషన్ అనంతరం గండ్రత్ అరుణ్ మాట్లాడుతూ… “గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, యువత సాధికారత మా లక్ష్యాలు. ఆలోచించి ఓటు వేసి గ్రామ భవిష్యత్తు తీర్చిదిద్దాలి”అని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.

అభ్యర్థితో పాటు నాయకులు కౌడాల నారాయణ, సంతోష్ పాల్గొన్నారు. గ్రామంలో యువత మద్దతు అరుణ్ వైపు సంఘటితం కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మండలంలోని 14 గ్రామపంచాయతీలో సోమవారం నాటికి సర్పంచ్ 31, వార్డ్ సభ్యులు 69 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

Latest articles

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...

రూ.7 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి పూజ..

మన భారత్, తాంసి: గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో సీసీ కల్వర్టు నిర్మాణానికి...

More like this

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...