సర్పంచ్ అభ్యర్థిగా కృష్ణ నామినేషన్ దాఖలు

Published on

తాంసి మండలంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం – సర్పంచ్ అభ్యర్థిగా కృష్ణ రత్న ప్రకాష్ దాఖలు

మన భారత్, తాంసి: మండల కేంద్రంలో సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ రిటర్నింగ్ అధికారులు అధికారికంగా ప్రారంభించారు. ఆదివారం తాంసి(బి) గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి నాయకుడు కృష్ణ రత్న ప్రకాష్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

నామినేషన్ దాఖలు అనంతరం మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ మాట్లాడుతూ..

తాంసి గ్రామ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం. గతంలో చేసిన అభివృద్ధి పనులు కొనసాగేందుకు, మరిన్ని సేవలు అందించేందుకు మరోసారి సర్పంచ్‌గా గెలిపించాలని, గ్రామ ప్రజలు ఆశీర్వదించాలి” అని వారు కోరారు.

నామినేషన్ సందర్భంగా ఆయనతో పాటు గ్రామ పెద్దలు, యువత, అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎన్నికల సందడి తాంసి మండలంలో వేడెక్కుతోంది. తాంసి(బి)-4, హస్నాపూర్ -1, జామిడి- 1. మొదటిరోజు మండలంలో మొత్తం 6 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.

Latest articles

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

పంచాయతీలకు రూ.250 కోట్లు విడుదల.. గ్రామీణాభివృద్ధికి ఊతం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల అభివృద్ధి పనుల...

More like this

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...