ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్

Published on

📰 Generate e-Paper Clip

బ్రేకింగ్ న్యూస్: పంచాయతీ రాజ్ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్

బీసీలకు కేటాయింపు 17% దాటలేదని పిటిషనర్ వాదన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ పంచాయతీ రాజ్ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో కీలక పిటిషన్ దాఖలైంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య దాఖలు చేసిన పిటిషన్‌లో బీసీ రిజర్వేషన్లు 17 శాతాన్ని మించకపోవడం జీవో 46 కు వ్యతిరేకమని ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పిటిషన్ చర్చనీయాంశమైంది.

పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు సమర్పించిన వివరాల్లో సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో కేవలం 117 స్థానాలను మాత్రమే బీసీ వర్గాలకు కేటాయించారని వెల్లడించారు. ఈ కేటాయింపులు అసంవిధానికమని, జీవో 46 నిబంధనలు సరిగ్గా అమలు కాలేదని ఆయన వాదించారు.

పిటిషనర్ వినిపించిన వాదనలు పరిశీలించిన హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. దీంతో తెలంగాణ పంచాయతీ రాజ్ ఎన్నికల రిజర్వేషన్ల వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

Latest articles

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

More like this

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...