రేపు భారీ ప్రకటన చేస్తా.. నారా లోకేష్

Published on

📰 Generate e-Paper Clip

రేపు భారీ ప్రకటన: ఏపీకి మరో మెగా ఇన్వెస్ట్‌మెంట్ రాబోతోందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడబోతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ రేపు (గురువారం) ఉదయం 9 గంటలకు భారీ పెట్టుబడి ప్రకటన చేయనున్నట్లు ట్విట్టర్ (X) వేదికగా వెల్లడించారు.

2019లో ఆ కంపెనీ కొత్త ప్రాజెక్టులను నిలిపివేసింది. కానీ ఇప్పుడు తుఫాను మాదిరిగా మళ్లీ ఏపీకి రాబోతోంది. రేపు ఉదయం 9 గంటలకు పెద్ద అనౌన్స్‌మెంట్ ఉంటుంది. రెడీగా ఉండండి’ అంటూ లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధికి అనుకూల వాతావరణం నెలకొన్నందున పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఏపీపై దృష్టి సారిస్తున్నాయని ఆయన తెలిపారు.

ఇక ఢిల్లీలో జరిగిన CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేశ్,
ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తోంది. ఒకటి కేంద్రం, మరొకటి రాష్ట్రం. అందుకే ఇన్వెస్టర్లు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక విధానాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ, ప్రోత్సాహక ప్యాకేజీలతో ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో రేపు వెలువడబోయే ప్రకటనపై పరిశ్రమల వర్గాలు, ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

Latest articles

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

More like this

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...