కళాశాలలో ఇంటర్ బోర్డ్ అధికారి తనిఖీ..

Published on

-Advertisement-

తరగతులకు విధిగా హాజరు కావాలన్న ఇంటర్ బోర్డు అధికారి

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 3: ఇంటర్ విద్యార్థులు తరగతులకు క్రమంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా కళాశాల పరిపాలనా విధానాలు, విద్యార్థుల FRS (Face Recognition System) హాజరు రికార్డులు, మరియు అధ్యాపకుల తరగతి బోధన విధానాలను సమీక్షించారు. విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రిన్సిపాల్ సుదర్శన్‌కు సూచించారు.

విద్యార్థుల తల్లిదండ్రులతో తరచుగా సమావేశాలు నిర్వహించి వారి పిల్లల చదువు ప్రగతిని పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో AGMC ఉదయ్ భాస్కర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల హాజరుతోనే విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని, సమయానికి తరగతులకు హాజరు కావడం ద్వారా భవిష్యత్తు విజయానికి పునాది పడుతుందని వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

More like this

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...