ఉగాది శుభాకాంక్షలు: ‘మన భారత్’ రిపోర్టర్ ప్రసాద్

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

తెలుగు ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక పరంపరలో అత్యంత ముఖ్యమైన పండుగ అయిన ఉగాది సందర్భంగా ‘మన భారత్’Leading News Portal న్యూస్ పేపర్ తరఫున పాఠకులకు, ప్రకటన కర్తలకు, అధికారులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు రిపోర్టర్ గొట్టిముక్కల ప్రసాద్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. పాత సంవత్సరంలోని అనుభవాలను పాఠాలుగా తీసుకుని, కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. సమాజంలో సౌహార్దత, ఐక్యత పెంపొందాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

‘మన భారత్’ న్యూస్ పేపర్ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, నిజాయితీతో కూడిన వార్తలను అందించడంలో కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. పాఠకుల ఆదరణతోనే పత్రిక ముందుకు సాగుతుందని, భవిష్యత్తులో మరింత నాణ్యమైన సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని, అందరికీ శుభమస్తు కలగాలని మన భారత్ రిపోర్టర్ గొట్టిముక్కల ప్రసాద్ ఆకాంక్షించారు.


 

Latest articles

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

More like this

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...