ఉగాది శుభాకాంక్షలు: ‘మన భారత్’ రిపోర్టర్ ప్రసాద్

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

తెలుగు ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక పరంపరలో అత్యంత ముఖ్యమైన పండుగ అయిన ఉగాది సందర్భంగా ‘మన భారత్’Leading News Portal న్యూస్ పేపర్ తరఫున పాఠకులకు, ప్రకటన కర్తలకు, అధికారులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు రిపోర్టర్ గొట్టిముక్కల ప్రసాద్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. పాత సంవత్సరంలోని అనుభవాలను పాఠాలుగా తీసుకుని, కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. సమాజంలో సౌహార్దత, ఐక్యత పెంపొందాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

‘మన భారత్’ న్యూస్ పేపర్ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, నిజాయితీతో కూడిన వార్తలను అందించడంలో కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. పాఠకుల ఆదరణతోనే పత్రిక ముందుకు సాగుతుందని, భవిష్యత్తులో మరింత నాణ్యమైన సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని, అందరికీ శుభమస్తు కలగాలని మన భారత్ రిపోర్టర్ గొట్టిముక్కల ప్రసాద్ ఆకాంక్షించారు.


 

Latest articles

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

More like this

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...