ఘనంగా లోక భూమరెడ్డి జన్మదిన వేడుకలు..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

తెలంగాణ రాష్ట్ర విజయ డైరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి జన్మదిన వేడుకలు ఆదిలాబాద్ జిల్లాలోని రుయ్యడి గ్రామంలో సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు, గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

జన్మదిన సందర్భంగా అభిమానులతో కలిసి లోక భూమారెడ్డి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. గ్రామస్తులు శాలువాలతో సత్కరించి పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆయన సామాజిక సేవలను, పాడి పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. గ్రామాభివృద్ధి, సహకార రంగ బలోపేతానికి ఆయన చేసిన సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నిమ్మల సుదర్శన్ రెడ్డి, పోతా రెడ్డి, మోతె శ్రీనివాస్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు గోక భూమారెడ్డి, సాంబశివ్, సంజీవ్ రెడ్డి హాజరయ్యారు. టీఆర్ఎస్ నాయకులు చినగోక ప్రకాష్ రెడ్డి, అల్లూరి సతీష్ రెడ్డి, భూమన్న పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘ మండల అధ్యక్షులు రవికాంత్ యాదవ్ సహా గ్రామస్తులు, అభిమానులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

రుయ్యాడి గ్రామంలో జన్మదిన వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, నాయకత్వం మరియు సేవాభావంతో లోక భూమారెడ్డి మరింత ముందుకు సాగాలని పాల్గొన్న వారు ఆకాంక్షించారు.

Latest articles

దారుణం.. 80 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్:  తిరుపతి నగరంలో 80 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన...

సీఎం పర్యటన.. ఇసుక రవాణా నిషేధం

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల భాగంగా...

బీసీలకు 42% రిజర్వేషన్లకు పోరాటం..

మన భారత్, మొగులపల్లి: బీసీ సమాజానికి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని బీసీ...

గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం లోక్‌భవన్‌లో...

More like this

దారుణం.. 80 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్:  తిరుపతి నగరంలో 80 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన...

సీఎం పర్యటన.. ఇసుక రవాణా నిషేధం

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల భాగంగా...

బీసీలకు 42% రిజర్వేషన్లకు పోరాటం..

మన భారత్, మొగులపల్లి: బీసీ సమాజానికి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని బీసీ...