ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ బోణీ.. 37వ వార్డులో అంబకంటి సుష్మ అశోక్ విజయం

Published on

-Advertisement-

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ బోణీ.. 37వ వార్డులో అంబకంటి సుష్మ అశోక్ విజయ

మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. 37వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అంబకంటి సుష్మ అశోక్ విజయం సాధించి పార్టీకి బోణీ కొట్టారు.

అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం అంబకంటి సుష్మ అశోక్‌కు మొత్తం 786 ఓట్లు పోలవ్వగా, బీజేపీ అభ్యర్థి నల్ల మానసకు 590 ఓట్లు లభించాయి. దీంతో 196 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేశారు.

కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచే పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం మారుతుందేమోనన్న ఆసక్తి నెలకొన్నప్పటికీ చివరికి కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖరారైంది. ఫలితం వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కృషి చేస్తానని విజేత అభ్యర్థి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బోణీ కొట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...