కత్తెర గుర్తుకు ఓటు వేయాలని పిలుపు..

Published on

📰 Generate e-Paper Clip

కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి బాట వేయాలి: సలాం రఘునాథ్

మన భారత్, తలమడుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్సికే గ్రామంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ సందర్భంగా సలాం రఘునాథ్ మాట్లాడుతూ, కత్తెర గుర్తుకు ఓటు వేసి పల్సికే గ్రామ సర్పంచ్‌గా భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సహకరించాలని సలాం రఘునాథ్ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామం ఏకతాటిపై నిలబడి సరైన నాయకత్వాన్ని ఎన్నుకుంటే పల్సికే గ్రామం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest articles

పల్సి తాండ సర్పంచ్ గా రాథోడ్ ఆర్తి ప్రభు..

పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభు ఏకగ్రీవ ఎన్నిక మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం మధ్యాహ్నం వరకు ఓటింగ్.. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్‌కు ఏర్పాట్లు మన భారత్, తెలంగాణ:...

రోడ్డు లింక్ లేని 40,547 గ్రామాలు.!

78 ఏళ్ల స్వాతంత్ర్యానికీ రోడ్డు లింక్ లేని 40,547 గ్రామాలు PMGSY కింద 2029 నాటికి పూర్తి కనెక్టివిటీ లక్ష్యం మన...

సర్పంచ్ ఈశ్వర్ ను సన్మానించిన ఎమ్మెల్యే..

లక్కీ డ్రాతో సర్పంచ్ పీఠం.. ఈశ్వర్‌కు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అభినందనలు మన భారత్, ఆదిలాబాద్:ఇచ్చోడ మండలంలోని దాబ (బి)...

More like this

పల్సి తాండ సర్పంచ్ గా రాథోడ్ ఆర్తి ప్రభు..

పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభు ఏకగ్రీవ ఎన్నిక మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం మధ్యాహ్నం వరకు ఓటింగ్.. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్‌కు ఏర్పాట్లు మన భారత్, తెలంగాణ:...

రోడ్డు లింక్ లేని 40,547 గ్రామాలు.!

78 ఏళ్ల స్వాతంత్ర్యానికీ రోడ్డు లింక్ లేని 40,547 గ్రామాలు PMGSY కింద 2029 నాటికి పూర్తి కనెక్టివిటీ లక్ష్యం మన...