రేపు సాయంత్రం వైన్స్ లు బంద్..

Published on

📰 Generate e-Paper Clip

రేపు సాయంత్రం నుంచే వైన్సులు బంద్ – తొలి విడత పంచాయతీ పోలింగ్‌తో కఠిన ఆంక్షలు

మన భారత్, తెలంగాణ: గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు డిసెంబర్ 11న జరగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రైడే అమల్లోకి రానున్నది. ఎన్నికల కారణంగా రేపు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ అర్థరాత్రి వరకు అన్ని వైన్స్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు పేర్కొన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తెలంగాణలో తొలి విడతగా 4,236 గ్రామ పంచాయతీ స్థానాల్లో పోలింగ్ జరగనుండగా, శాంతి భద్రతలు, ఎన్నికల నిష్పక్షపాతత్వం దృష్ట్యా ఈ డ్రైడే అమలు చేయబడుతోంది.

Latest articles

యూపీఎస్సీలో సత్తా చాటిన సాయికిరణ్‌

ఐఈఎస్ విభాగంలో ఆలిండియా 82వ ర్యాంకు సాధించి తాంసి మండలానికి గర్వకారణం మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం పొన్నారి...

పల్సి తాండ సర్పంచ్ గా రాథోడ్ ఆర్తి ప్రభు..

పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభు ఏకగ్రీవ ఎన్నిక మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

కత్తెర గుర్తుకు ఓటు వేయాలని పిలుపు..

కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి బాట వేయాలి: సలాం రఘునాథ్ మన భారత్, తలమడుగు: గ్రామ పంచాయతీ...

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం మధ్యాహ్నం వరకు ఓటింగ్.. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్‌కు ఏర్పాట్లు మన భారత్, తెలంగాణ:...

More like this

యూపీఎస్సీలో సత్తా చాటిన సాయికిరణ్‌

ఐఈఎస్ విభాగంలో ఆలిండియా 82వ ర్యాంకు సాధించి తాంసి మండలానికి గర్వకారణం మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం పొన్నారి...

పల్సి తాండ సర్పంచ్ గా రాథోడ్ ఆర్తి ప్రభు..

పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభు ఏకగ్రీవ ఎన్నిక మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

కత్తెర గుర్తుకు ఓటు వేయాలని పిలుపు..

కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి బాట వేయాలి: సలాం రఘునాథ్ మన భారత్, తలమడుగు: గ్రామ పంచాయతీ...