యువత భక్తి మార్గంలో నడవాలని పిలుపు

Published on

-Advertisement-

సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రికి రామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మన భారత్, తాంసి(తలమడుగు), డిసెంబర్ 4:

యువత భక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని మాజీ మంత్రి జోగు రామన్న , బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామ సాయిబాబా ఆలయంలో జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, “దేవుడు అందరికి ఒక్కడే… సబ్ కా మాలిక్ ఎక్ హై అని సాయిబాబా సందేశం చెప్పారు. సమాజం శాంతి, సౌభ్రాతృతో ముందుకు సాగాలంటే యువత ఆద్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయాలి” అని అన్నారు.

కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, సామాజిక కార్యకర్త దెబ్బడి అశోక్, బీఆర్ఎస్ నాయకులు కేమ శ్రీకాంత్, కిషన్, గ్రామస్తులు పొచ్చన్న, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...

రూ.7 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి పూజ..

మన భారత్, తాంసి: గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో సీసీ కల్వర్టు నిర్మాణానికి...

రైతులకు ఊరట – మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

మన భారత్, తాంసి: రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని బోథ్ ఎమ్మెల్యే Anil...

More like this

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...

రూ.7 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి పూజ..

మన భారత్, తాంసి: గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో సీసీ కల్వర్టు నిర్మాణానికి...