ఇక పీరియడ్ బ్లడ్‌తోనే గర్భాశయ క్యాన్సర్ గుర్తింపు!

Published on

అసౌకర్యం లేకుండా పరీక్ష చేసుకోవడానికి ‘M-STRIP’ కొత్త మార్గం

మన భారత్, హెల్త్ డెస్క్: దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 77 వేల మహిళలు గర్భాశయ (సర్వికల్) క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధిని సమయానికి గుర్తిస్తే పూర్తిగా నివారణ సాధ్యమైనప్పటికీ, నొప్పి, అసౌకర్యం కలిగించే PAP స్మియర్వం ఈఈటి పరీక్షలకు మహిళలు వెళ్ళడానికి భయపడటం  అధిక మరణాల ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో మహిళల కోసం సులభమైన, నొప్పిలేని, తక్కువ ఖర్చుతో చేసే పరీక్ష అవసరమని భావించిన పరిశోధకులు కొత్త మార్గాన్ని కనిపెట్టారు. వైభవ్ శితోలే నేతృత్వంలోని బృందం M-STRIP’** అనే స్వీయ పరీక్ష పరికరాన్ని అభివృద్ధి చేసింది. దీనిద్వారా మహిళలు ఇంటిలోనే పీరియడ్ సమయంలో వచ్చే రక్తంతో సర్వికల్ క్యాన్సర్‌కు సంబంధించిన సూచనలను పరీక్షించుకోవచ్చు.

ఆరోగ్య నిపుణులు, పీరియడ్ బ్లడ్‌లోనే ప్రాథమిక దశ క్యాన్సర్ బయోమార్కర్లు స్పష్టంగా గుర్తించగలుగుతారని, ఈ M-STRIP వాటిని సులభంగా ట్రాక్ చేస్తుందని తెలిపారు. పరీక్షను ఇంట్లోనే చేయగలిగే అవకాశం ఉండడం వల్ల మహిళలు సిగ్గు, భయాలు లేకుండా ముందుగానే తనిఖీలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

హెల్త్ నిపుణులు ఈ పరిజ్ఞానం విస్తృతంగా ప్రయోగంలోకి వస్తే దేశంలో సర్వికల్ క్యాన్సర్ మరణాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

 

Latest articles

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

More like this

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....