సేవాభావానికి అభినందనలు పుష్పగుచ్చం అందజేత

Published on

📰 Generate e-Paper Clip

బైంసా ఏఎస్పీ అవినాష్‌కు డా. అనిల్ కుమార్ జాదవ్ శుభాకాంక్షలు

సేవాభావానికి అభినందనలు, పుష్పగుచ్చం అందజేత

మన భారత్, ముధోల్ : ఇటీవల బైంసా డివిజన్ నుండి స్థాన చలనం పొందిన ఏఎస్పీ అవినాష్ కుమార్ ను ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రజా సేవలను గుర్తిస్తూ పుష్పగుచ్చం అందించి సత్కరించారు.

బైంసా ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలతో సమన్వయం సాధించడంలో అవినాష్ కుమార్ అసాధారణ నిబద్ధత చూపారని డాక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. మానవతా దృక్పథం, సేవాభావం కలిగిన అధికారులు ఉన్నప్పుడు సమాజం మరింత సుఖశాంతులతో ముందుకు సాగుతుందనే విషయానికి ఏఎస్పీ చేసిన కృషి నిదర్శనమని ఆయన అభినందించారు.

ఏఎస్పీ అవినాష్ కుమార్‌కు భవిష్యత్‌ సేవల్లోనూ విజయాలు కలగాలని ఆకాంక్షించారు.

Latest articles

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

More like this

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...