సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలి

Published on

డ్రాయింగ్–టైలరింగ్–ఎంబ్రాయిడరీ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలి
డిసెంబర్ 5లోగా ఫీజు గడువు

సైట్ bse.telangana.gov.in

మన భారత్, ఆదిలాబాద్: డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ మరియు హయ్యర్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరులో నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) రాజేశ్వర్ వెల్లడించారు. ఈ కోర్సులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 5లోపు పరీక్ష ఫీజులు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచించారు.

ఆన్‌లైన్ దరఖాస్తు bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపిన తర్వాత, పూర్తి చేసిన అప్లికేషన్‌తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను డీఈఓ కార్యాలయంలో సమర్పించాలి.

ఈ పరీక్షలు టెక్నికల్ రంగాల్లో నైపుణ్యాలకు ప్రభుత్వ గుర్తింపు పొందేందుకు ఉపయోగపడతాయని, ఉద్యోగావకాశాలకు కూడా తోడ్పడతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Latest articles

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

పంచాయతీలకు రూ.250 కోట్లు విడుదల.. గ్రామీణాభివృద్ధికి ఊతం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల అభివృద్ధి పనుల...

More like this

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...