లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం..

Published on

📰 Generate e-Paper Clip

లిక్కర్‌ స్కామ్‌లో మరో సంచలనం: చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు గ్రీన్‌ సిగ్నల్

మన భారత్, అమరావతి: లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైన మలుపు తిరిగింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేయగా, విచారణలో ఇది ముఖ్యమైన దశగా భావిస్తున్నారు.

సిట్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం .. తిరుపతి రూరల్ పరిధిలో చెవిరెడ్డి కుటుంబం భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేసినట్టు విచారణలో బయటపడింది. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో రియల్‌ ఎస్టేట్ లావాదేవీలను జరిపారని నివేదికల ద్వారా సూచనలు లభించినట్లు వెల్లడించారు.

లిక్కర్ స్కామ్ కేసులో ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందే పలువురు నిందితుల ఆస్తులను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజా జప్తు అనుమతితో కేసు దిశ మరింత సీరియస్ దశలోకి చేరినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Liquor Scam, Chevireddy Bhaskar Reddy, Asset Seizure, Andhra Pradesh Government, SIT Investigation, Tirupati Rural, Political News,India News

Latest articles

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

పల్లి (బి) సర్పంచ్ కటకం సంజీవ్‌కు ఘన సన్మానం

పల్లి (బి) సర్పంచ్ కటకం సంజీవ్‌కు ఘన సన్మానం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని పల్లి (బి) గ్రామ...

More like this

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...