ఉల్లాస్ శిక్షణ తరగతులు ప్రారంభం..

Published on

వివోఏలకు ఉల్లాస్ శిక్షణ తరగతులు ప్రారంభం
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యం

మన భారత్, తాంసీ, నవంబర్ 10: మండలంలోని ఐకేపీ భవనంలో వీవోఏలకు (VOA) నవభారత్ సాక్షరత  ఉల్లాస్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ ప్రధానంగా 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి సుజ్ఞాన సమాజ నిర్మాణం దిశగా అడుగులు వేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా సీఆర్పీ శోభారాణి మాట్లాడుతూ.. మహిళల చదువుతోనే కుటుంబ, సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి వీవోఏ సాక్షరత కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పి, గ్రామ స్థాయిలో నిరక్షరాస్యులను గుర్తించి వారికి అక్షరాభ్యాసం కల్పించాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు.

ఈ కార్యక్రమంలో సీఆర్పీ రాజవర్ణ, ఏపీఎం భాగవాండ్లు, సీసీ మహేందర్, గ్రామైక్య సంఘాల లీడర్లు పాల్గొన్నారు. శిక్షణలో పాల్గొన్న వీవోఏలకు సాక్షరత కార్యక్రమాల ప్రాముఖ్యత, అమలు విధానాలపై అవగాహన కల్పించారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...