బహుజన త్యాగాల తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యం పెరిగింది: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఐక్యంగా పోరాడి సామాజిక న్యాయం సాధించాలి
మన భారత్, మొగుళ్ళపల్లి:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసింది, ఉద్యమాల్లో ముందుండి పోరాడింది బహుజన వర్గాలేనని, అయితే రాష్ట్ర ఏర్పాటుతో వచ్చిన ఫలితాలను మాత్రం అగ్రకులాలే అనుభవిస్తున్నారని బీసీ సంక్షేమ...
టెట్ పరీక్షలకు హాజరయ్యే వికలాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: ఎన్పీఆర్డీ
వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం-2016 అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి
మన భారత్, నాగర్కర్నూల్: త్వరలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు హాజరయ్యే వికలాంగ అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఎన్పీఆర్డీ (నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది డిసేబుల్డ్) జిల్లా...