మన భారత్, అమరావతి:
ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో వెల్లడించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మొత్తం 142 కుక్, లేబర్ పోస్టులు మరియు 1,291 పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి వివరించారు. హాస్టళ్లలో పరిశుభ్రత, భోజన వసతుల మెరుగుదల కోసం ఈ నియామకాలు...
మన భారత్, జైనథ్:
బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జైనథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. శ్రావణ్ కుమార్ వివరాల ప్రకారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
తేదీ 16.02.2026న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సాత్నాల మండలం దౌనా గ్రామ శివారులో చెక్డ్యామ్ వెనుక అటవీ...