‘హలో రైతన్న–చలో బోరజ్’ కార్యక్రమానికి గ్రామాల్లో విస్తృత స్పందన

Published on

-Advertisement-

‘హలో రైతన్న–చలో బోరజ్’ కార్యక్రమానికి గ్రామాల్లో విస్తృత స్పందన

మన భారత్, తాంసి: రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన ‘హలో రైతన్న–చలో బోరజ్’ కార్యక్రమానికి గ్రామాల్లో విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అఖిలపక్ష నాయకులు విస్తృతంగా పంపిణీ చేశారు. అనంతరం తాంసి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, రైతుల హక్కుల కోసం ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సవర్గాం, పొచ్చర, వడ్డాడి, సుంకిడి, తాంసి, కప్పర్ల, నిపాని వంటి గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన నాయకులు, ప్రతి రైతు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. రైతుల సమస్యలను అధికారులకు మరింత బలంగా వినిపించేందుకు ఈ ఉద్యమం కీలకమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు బండి దత్తాత్రి, కొండ రమేష్, లోకారి పోశెట్టి, చిలుక దేవిదాస్, విజ్జగిరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

More like this

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...