ఎన్నికల నియమాలను పాటించాలి: ఎస్సై జీవన్ రెడ్డి

Published on

📰 Generate e-Paper Clip

పోలింగ్ కేంద్రాల్లో భద్రత – ఎస్సై జీవన్ రెడ్డి సూచనలు

మన భారత్, ఆదిలాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతలు కట్టుదిట్టం చేసినట్లు తాంసి ఎస్సై జీవన్ రెడ్డి ప్రకటించారు. మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలు తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించడం అత్యంత కీలకమని తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

* ఓటర్లు భయపడకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని,

* పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉండడంతో ఎవరూ గుంపులు గుంపులుగా చేరవద్దని సుచన

* కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం, 200 మీటర్ల పరిధిలో ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

ఎన్నికల రోజున శాంతిభద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సహకారం ఉంటే ఎన్నికలు ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తవుతాయని ఎస్ఐ అభిప్రాయపడ్డారు.

Latest articles

యూపీఎస్సీలో సత్తా చాటిన సాయికిరణ్‌

ఐఈఎస్ విభాగంలో ఆలిండియా 82వ ర్యాంకు సాధించి తాంసి మండలానికి గర్వకారణం మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం పొన్నారి...

పల్సి తాండ సర్పంచ్ గా రాథోడ్ ఆర్తి ప్రభు..

పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభు ఏకగ్రీవ ఎన్నిక మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

కత్తెర గుర్తుకు ఓటు వేయాలని పిలుపు..

కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి బాట వేయాలి: సలాం రఘునాథ్ మన భారత్, తలమడుగు: గ్రామ పంచాయతీ...

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం మధ్యాహ్నం వరకు ఓటింగ్.. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్‌కు ఏర్పాట్లు మన భారత్, తెలంగాణ:...

More like this

యూపీఎస్సీలో సత్తా చాటిన సాయికిరణ్‌

ఐఈఎస్ విభాగంలో ఆలిండియా 82వ ర్యాంకు సాధించి తాంసి మండలానికి గర్వకారణం మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం పొన్నారి...

పల్సి తాండ సర్పంచ్ గా రాథోడ్ ఆర్తి ప్రభు..

పల్సి(తాండ) గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రాథోడ్ ఆర్తి ప్రభు ఏకగ్రీవ ఎన్నిక మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

కత్తెర గుర్తుకు ఓటు వేయాలని పిలుపు..

కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి బాట వేయాలి: సలాం రఘునాథ్ మన భారత్, తలమడుగు: గ్రామ పంచాయతీ...