యువత భక్తి మార్గంలో నడవాలని పిలుపు

Published on

📰 Generate e-Paper Clip

సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రికి రామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మన భారత్, తాంసి(తలమడుగు), డిసెంబర్ 4:

యువత భక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని మాజీ మంత్రి జోగు రామన్న , బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామ సాయిబాబా ఆలయంలో జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, “దేవుడు అందరికి ఒక్కడే… సబ్ కా మాలిక్ ఎక్ హై అని సాయిబాబా సందేశం చెప్పారు. సమాజం శాంతి, సౌభ్రాతృతో ముందుకు సాగాలంటే యువత ఆద్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయాలి” అని అన్నారు.

కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, సామాజిక కార్యకర్త దెబ్బడి అశోక్, బీఆర్ఎస్ నాయకులు కేమ శ్రీకాంత్, కిషన్, గ్రామస్తులు పొచ్చన్న, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

More like this

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...