జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభం
చిట్యాల ప్రెస్ క్లబ్–2 నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షుడిగా శీలపాక ప్రణీత్ కుమార్ ఎన్నిక మన భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన చిట్యాల ప్రెస్ క్లబ్–2 నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. గౌరవ అధ్యక్షులు కట్కూరి మొగిలి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో పలు పదవులకు సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. జర్నలిస్టుల ఐక్యత, సంఘ బలోపేతం లక్ష్యంగా నూతన కమిటీ ఏర్పాటైనట్లు సభ్యులు తెలిపారు. ఈ...