Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రతిభకు మంత్రి కొండా సురేఖ ప్రశంసలు

మన భారత్, మొగుళ్ళపల్లి: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి వేముల సాయి చరణ్ గౌడ్ ను తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆత్మీయంగా సన్మానించారు. గురువారం హన్మకొండలోని రామ్‌నగర్‌లో గల మంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమం ఆప్యాయ వాతావరణంలో సాగింది. బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తన తనయుడు వేముల...

Read Full Article

Share with friends