యువ రైతును అభినందించిన కలెక్టర్..
డ్రోన్ సాంకేతికతతో వ్యవసాయంలో కొత్త దిశ -తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు -ఆధునిక పద్ధతులు ఉపయోగించాలి -జిల్లా కలెక్టర్ రాజర్షి షా మన భారత్, ఆదిలాబాద్: వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించవచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయంలో సాంకేతిక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయని, రైతులు కూడా కాలానుగుణంగా కొత్త పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉందని...