Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తిరుమలలో ఆధ్యాత్మిక నామకరణం.!

మన భారత్, ఆంధ్రప్రదేశ్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలోని ముఖ్యమైన ప్రదేశాలు, మార్గాలకు మరింత ఆధ్యాత్మికతను చేకూర్చేలా ప్రత్యేక నామకరణానికి శ్రీకారం చుట్టారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధులకు నాలుగు వేదాల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. అవి రుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణవేద పేర్లతో ప్రసిద్ధి చెందనున్నాయి. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు...

Read Full Article

Share with friends