మద్యం మత్తులో RTC బస్సు చోరీ..
మన భారత్, విశాఖపట్నం: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో నగరంలో కలకలం రేగగా, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వివరాల ప్రకారం, ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ కొద్దిసేపు రోడ్డుపక్కన ఆపి టాయిలెట్కు వెళ్లాడు. అదే సమయంలో కండక్టర్ బస్సులో టికెట్లు ఇస్తూ ఉండగా, మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి డ్రైవర్ సీటులోకి ఎక్కి బస్సును స్టార్ట్ చేశాడు. ఎవరికీ అర్థం కాకముందే...