Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తాత కోపం.. పంటకు నిప్పు పెట్టిన మనవడు

మన భారత్ , ఆదిలాబాద్:  తాత మందలించాడనే ఆగ్రహంతో మనవడు పొలంలో ఉన్న పంటకు నిప్పు పెట్టిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ మండలంలో కలకలం రేపింది. మండలంలోని పెండల్వాడ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే రైతు తన మనవడు సునీల్ పనీపాటా లేకుండా గ్రామంలో జులాయిగా తిరుగుతున్నాడని మందలించినట్లు తెలుస్తోంది. పెద్దల మాట వినకుండా తిరుగుతున్నాడని ఆగ్రహంతో మందలించడంతో సునీల్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు.  ...

Read Full Article

Share with friends