Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..

మన భారత్,ఆంధ్రప్రదేశ్: రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పరిధిలోని కార్యాలయాల్లో 4 ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. సంబంధిత పోస్టులను బట్టి పదో తరగతి, డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం మరియు పని అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు...

Read Full Article

Share with friends