ప్రతి సోమవారం మండల స్థాయిలో సీఎం ప్రజావాణి..
జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు మన భారత్ ఆదిలాబాద్: జిల్లాలో వికేంద్రీకృత ప్రజావాణి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రతి సోమవారం మండల స్థాయిలో సీఎం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించినట్లు ఎంపీడీవో మోహన్ రెడ్డి తెలిపారు. గతంలో నిర్వహించిన వికేంద్రీకృత ప్రజావాణి సమావేశానికి కొనసాగింపుగా, 19-01-2026 నుంచి అన్ని మండలాల MPDO కార్యాలయాల్లో ప్రజావాణి తప్పనిసరిగా నిర్వహించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి...