Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన..

ఆదిలాబాద్‌లో ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన – రిమ్స్‌లో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో నూతనంగా ఏర్పాటు చేసిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ (CCU)ను మంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. రిమ్స్‌లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ...

Read Full Article

Share with friends