యువత భక్తి మార్గంలో నడవాలని పిలుపు
సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రికి రామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, తాంసి(తలమడుగు), డిసెంబర్ 4: యువత భక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని మాజీ మంత్రి జోగు రామన్న , బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామ సాయిబాబా ఆలయంలో జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, “దేవుడు అందరికి...