ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్
ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ మన భారత్, మధిర: మధిరలో అవినీతి మరోసారి రంగులో రాణించింది. భవన నిర్మాణ కార్మికుడు మరణించిన తర్వాత అతని కుటుంబానికి లభించాల్సిన ఇన్సూరెన్స్ బిల్లు రూ.1.30 లక్షలు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె. చందర్ రూ.15 వేల లంచం డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి భార్య నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా అతన్ని పట్టుకున్నారు. ఖమ్మం రోడ్లో డిమాండ్...