Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భార్యపై దాడి…పరిస్థితి విషమం

భార్యపై దాడి…పరిస్థితి విషమం మన భారత్, తాంసి, నవంబర్ 23 : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామంలో మద్యం మత్తులో జరిగిన ఘోర సంఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం ఆదివారం కప్పర్ల గ్రామానికి చెందిన మల్లెల నరేష్, మద్యం మత్తులో తన భార్య లావణ్యతో ఘర్షణకు దిగాడు.ఇటివల భార్య పిర్యాదుతో డవు సెంటర్ కు తరలించగా మళ్ళీ తిరిగి నెల రోజుల తరువాత ఇంటికి వచ్చాడు.దింతో భార్య పై కోపంతో ఇనుప...

Read Full Article

Share with friends