Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అల్పపీడనం.. 24 నుంచి భారీ వర్షాలు

అల్పపీడనం.. 24 నుంచి కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు అమరావతి, నవంబర్‌ 15: రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో వర్షాలు విరళంగా కురిసే అవకాశం ఉందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) సూచించింది. ఈ నెల 19నాటికి అండమాన్ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో నవంబర్‌ 21 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం రూపుదిద్దుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడనం బలపడే కొద్దీ తూర్పు గాలులు వేగం పెరగనున్నాయి....

Read Full Article

Share with friends