Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రేపే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్..

రేపే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ – స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ప్రకటించిన కలెక్టర్ నవంబర్ 14న కౌంటింగ్ రోజు కూడా సెలవు మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ రేపు జరగనున్న నేపథ్యంలో, ఆ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఐటీ కంపెనీలకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఉపఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, మరియు ప్రభుత్వ యంత్రాంగం...

Read Full Article

Share with friends