Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దళిత బంధు పేరుతో మోసం.. వ్యక్తిపై కేసు నమోదు

దళిత బంధు పేరుతో మోసం.. వ్యక్తిపై కేసు నమోదు మన భారత్, ఇచ్చోడ, నవంబర్ 6: దళిత బంధు పథకం పేరుతో మోసం చేసిన ఘటన ఇచ్చోడ మండలంలో వెలుగులోకి వచ్చింది. తలమాద్రి గ్రామానికి చెందిన అక్కనపల్లి సుమన్ నుంచి దళిత బంధు పథకం ఇప్పిస్తానని చెప్పి దాసరి భాస్కర్ అనే వ్యక్తి రూ.2.50 లక్షలు తీసుకున్నాడు. అయితే పథకం మంజూరు కాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో బాధితుడు సహా ముగ్గురు...

Read Full Article

Share with friends