దేవాలయ భూముల సంరక్షణకు రేవంత్ సర్కారు సిద్ధం.. కొత్త బిల్లు రాబోతోంది
దేవాలయ భూముల సంరక్షణకు రేవంత్ సర్కారు సిద్ధం — కొత్త బిల్లు రాబోతోంది ఆక్రమణదారుల పై ఉక్కుపాదం మోపేందుకు సర్కారు సన్నాహాలు మన భారత్, హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో దేవాలయ భూముల రక్షణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ, చారిటబుల్ ట్రస్టులకు చెందిన భూములు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కొత్త చట్టబద్ధ మార్గం ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో...