Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జనగామలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులు కనీస మద్దతు ధరకు పత్తిని విక్రయించాలని కలెక్టర్ సూచన మన భారత్, జనగామ: జనగామ జిల్లా ఓబుల్ కేశ్వాపూర్ గ్రామంలో సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ప్రారంభించారు. రైతుల ప్రయోజనార్థం ఈ కేంద్రం ద్వారా పత్తిని కనీస మద్దతు ధర (MSP) కే కొనుగోలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “రైతులు మధ్యవర్తుల జోలికి పోకుండా నేరుగా సీసీఐ కేంద్రంలో పత్తిని విక్రయిస్తే...

Read Full Article

Share with friends