ఒకరిపై పీడీ యాక్ట్ కేసు నమోదు..
వరుస నేరాలకు పాల్పడుతున్న గోపాల్ సింగ్ షెకావత్పై పీడీ యాక్ట్ 12 కేసుల్లో నిందితుడు.. 2026లో మూడు కేసులు నమోదు NH-44పై వాహనదారులు, ట్రాన్స్పోర్టర్లను వేధించినట్లు ఆరోపణలు చర్లపల్లి జైలుకు తరలింపు మన భారత్, సెప్టెంబర్19, ఆదిలాబాద్: వరుస నేరాలకు పాల్పడుతూ ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడకు చెందిన గోపాల్ సింగ్ షెకావత్ (32)పై పోలీసులు పీడీ యాక్ట్ కింద నిర్బంధ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పశువుల అక్రమ రవాణాకు...