Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఒకరిపై పీడీ యాక్ట్ కేసు నమోదు..

వరుస నేరాలకు పాల్పడుతున్న గోపాల్ సింగ్ షెకావత్‌పై పీడీ యాక్ట్ 12 కేసుల్లో నిందితుడు.. 2026లో మూడు కేసులు నమోదు NH-44పై వాహనదారులు, ట్రాన్స్‌పోర్టర్లను వేధించినట్లు ఆరోపణలు చర్లపల్లి జైలుకు తరలింపు మన భారత్, సెప్టెంబర్19, ఆదిలాబాద్: వరుస నేరాలకు పాల్పడుతూ ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడకు చెందిన గోపాల్ సింగ్ షెకావత్ (32)పై పోలీసులు పీడీ యాక్ట్ కింద నిర్బంధ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పశువుల అక్రమ రవాణాకు...

Read Full Article

Share with friends