గంజాయి మత్తు.. జల్సాల కోసం గురువునే హత్య…తప్పు ఎవరిది?
ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఇద్దరు పదో తరగతి విద్యార్థుల అరెస్ట్ చోరీ కోసం ఇంట్లోకి చొరబడి.. కత్తితో దాడి చేసి నగదుతో పరారీ నల్గొండ, ఆగస్టు 20: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన గురువునే డబ్బుల కోసం హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో పాఠశాలలో పదో తరగతి చదువుతున్న...