Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బావిలో పడి కాంట్రాక్ట్ లెక్చరర్ మృతి..

వ్యవసాయ బావిలో పడి కాంట్రాక్ట్ లెక్చరర్ మృతి తలమడుగు, ఆగస్టు 12, మన భారత్: తలమడుగు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రుయ్యాడి గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ లెక్చరర్ ప్రసాద్ (45) వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసాద్ కొంతకాలంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. దీంతో...

Read Full Article

Share with friends