బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి….
ఏక్లాస్పూర్ ప్రభుత్వ పాఠశాలలో పాము కాటుకు గురై విద్యార్థి మరణం బాధాకరం బండమీది బలరాం CITU జిల్లా కార్యదర్శి మన భారత్ ,నారాయణపేట: మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి రంజిత్ కుమార్ ను తరగతి గదిలో గురువారం రోజు పాము కాటుకు గురై మరణించడం బాధకరమని బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరాం డిమాండ్ చేశారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పె...