Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కరెంట్ షాక్‌తో హత్యకు కుట్ర భగ్నం..

కరెంట్ షాక్‌తో హత్యకు కుట్ర భగ్నం ఇద్దరు నిందితుల అరెస్ట్.. ప్రధాన నిందితుడు పరారీలో హత్యకు ఉపయోగించేందుకు తెచ్చిన కరెంట్ వైర్, నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం మన భారత్, ఆదిలాబాద్, ఆగస్టు 2: వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని కరెంట్ షాక్‌తో హత్య చేసేందుకు పన్నిన కుట్రను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కుట్రకు సహకరించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు. ప్రధాన నిందితుడు...

Read Full Article

Share with friends