Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

“కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం

సేవా భావమే శాశ్వతం.. సమాజానికి చేసిన సేవలే చిరస్థాయిగా నిలుస్తాయి: అజ్మీర శ్యాంనాయక్ లయన్స్ క్లబ్ ఖానాపూర్ అన్నదాత నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఖానాపూర్, మన భారత్: "కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. ఈ రెండింటి మధ్య మనిషి సమాజానికి చేసే సేవలే శాశ్వతంగా నిలిచిపోతాయి" అని ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి, రిటైర్డ్ డీటీఓ అజ్మీర శ్యాంనాయక్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలోని పీఆర్టీయూ...

Read Full Article

Share with friends