Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు

మన భారత్ | తలమడుగు పురుగుమందుల పిచికారీలో భద్రతా చర్యలు తప్పనిసరి.. ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు తలమడుగు, జూలై 7 (మన భారత్): రైతులు పురుగుమందుల పిచికారీ సమయంలో తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని, గ్రామీణ స్థాయిలో ఈ విషయంపై అవగాహన కల్పించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించాలని వైద్య అధికారులు సూచించారు. తలమడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఆరోగ్య శాఖ సహకారంతో కేశవాపూర్ ఎఫ్‌పీసీఎల్ (FPCL), డబ్ల్యూడబ్ల్యుఎఫ్ (WWF)...

Read Full Article

Share with friends