Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది

SIR ఎమ్యునరేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి – బోథ్‌లో పరిశీలించిన కాంగ్రెస్ ఇంచార్జి ఆడే గజేందర్ మన భారత్ | బోథ్ | జూలై 2, 2026 ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా SIR (Special Intensive Revision) ఎమ్యునరేషన్ ప్రక్రియను నిర్వహించాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. గురువారం బోథ్ పట్టణ కేంద్రంలో...

Read Full Article

Share with friends