100 శాతం సబ్సిడీతో పత్తి విత్తనాల పంపిణీ
మన భారత్ | తాంసి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ (MCP) కింద 100 శాతం సబ్సిడీతో పత్తి విత్తనాల పంపిణీ అధిక దిగుబడులే లక్ష్యం.. హెచ్డీపీఎస్, క్లోజర్ స్పేసింగ్ విధానాలతో సాగుకు రైతులకు అవగాహన తాంసి, జూలై 2 (మన భారత్): పత్తి సాగులో దిగుబడులు పెంచి రైతుల ఆదాయాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ (MCP) – కపాస్ కాంతి పథకం కింద తాంసి మండలంలోని...